BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
'ఎస్ఐఆర్' ప్రక్రియను సమర్థించిన సుప్రీంకోర్టు, అధికార ప్రతిపక్షాలు ఎలా స్పందించాయంటే...
బిహార్లో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పు న్యాయవ్యవస్థలో ‘చీకటి రోజు’ అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించగా, లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోయారని రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు.
ఆ 42మంది పెళ్లికొడుకులు పెళ్లి కూతుళ్ల కోసం ఎదురు చూసి చివరకు ఎందుకు వెళ్లిపోయారు, అసలేం జరిగింది?
పెళ్లిలో కట్నంగా సామాన్లు కూడా ఇస్తామని కొన్ని కుటుంబాలకు చెప్పారు. పెళ్లి ప్రక్రియ మొత్తం తామే చూసుకుంటామని, ఇంటి దగ్గర హల్దీ, మెహందీ వంటి వేడుకలు కూడా చేసుకోవాల్సిన అవసరంలేదని నిర్వహకులు చెప్పారు.
అబ్రహం అకార్డ్స్: ట్రంప్ పదేపదే కోరుతున్న ఈ అగ్రిమెంట్ ఏంటి, పాకిస్తాన్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
జెరూసలేం, తమ హక్కులు అమ్మకానికి లేవనీ, అవి చర్చకు కూడా రావనీ, ఈ ఒప్పందం, దాని వెనక దాగిన వారి కుట్రలు విజయవంతం కావని పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ గతంలో స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
వీడియో, బాత్రూం డోర్ తీయగానే ఎదురుగా చిరుత పులి.. ఆ ఉద్యోగి ఏం చేశారంటే..., వ్యవధి 0,50
మే 25వ తేదీ ఉదయం 9గంటలకు ల్యాబ్ టెక్నీషియన్ ఆఫీసు గేటు తీయగానే చిరుతపులి కనిపిచండంతో ఆందోళన చెందారు.
భారత్లో కమ్యూనిస్టుల పతనానికి కారణమేంటి?
‘‘భారత కమ్యూనిస్టులను కమ్యూనిస్టులగా కంటే సామాజిక ప్రజాస్వామ్యవాదులుగా అర్ధం చేసుకోవడం సరైనది. విప్లవాన్ని సాధించడం కన్నా ఈ పార్టీలు ఎక్కువగా సంక్షేమం, కార్మికుల హక్కులు, సంపద పున:పంపిణీపై దృష్టిపెట్టిన పార్లమెంటరీ పార్టీలుగా పనిచేశాయి’’
భారత్ను దాటిపోయిన తైవాన్, ఏ విషయంలో అంటే...
విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది పెద్ద ఎత్తున భారత స్టాక్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. షేర్ ధరలు ఎక్కువగా ఉండటం, రూపాయి విలువ బలహీనపడటం, ఇంధన ధరలు పెరుగుతుండటమే దీనికి కారణంగా చెప్పారు.
ప్రయాగరాజ్ సమీపంలోని ఆ ‘ఆనవాళ్లు’ సరస్వతి నదివేనా? పరిశోధకులు ఏం చెబుతున్నారు?
గంగా నదికి గంగోత్రి, యమున నదికి యమునోత్రి నుంచి 'ప్రాథమిక' నీటి ప్రవాహం ఉన్నట్లుగానే, ఈ పురాతన నది ఎక్కడ పుట్టిందనే దానిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 10 ప్రశ్నలు -జవాబులు
ఎండలతో వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ కేవలం బయట తిరిగేవారికే కాదు...ఇంట్లో ఉన్నవారికీ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































